నేటి వార్తా స్రవంతి

Today News Roundup 13th August - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ మాజీ స్పీకర్‌ సోమ్‌నాథ్‌ చటర్జీ(89) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం కోల్‌కతాలోని ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్‌ చేయండి)

సోమ్‌నాథ్‌ చటర్జీ కన్నుమూత

చంద్రబాబే డాన్‌

జీఎస్టీ అంటే తెలుసా?: రాహుల్‌

జయలలిత, కరుణానిధికి భారతరత్న?

ఉమర్‌ ఖలీద్‌పై కాల్పులు.. హై సెక్యూరిటీ జోన్‌లో ఘటన!

వరద నీటిలో వచ్చిన పెళ్లి కూతురు, వైరల్‌

కాజల్, అల్లుడు శీను వెరైటీ ‘కీకీ’ వీడియో

పోరాడకుండానే లొంగిపోతే ఎలా?: సెహ్వాగ్‌

(వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్‌ చేయండి)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top