కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయుష్ గోయల్ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు.
ఈ సమయంలో ఉన్నంట్టుండి ఒక్కసారిగా పవర్ కట్ అయింది. మంత్రి కాసేపు చీకట్లోనే కూర్చున్నారు. తరువాత మళ్లీ పవర్ వచ్చిన తర్వాత ఆయన తమ శాఖ సాధించిన విజయాలపై బుక్ లెట్ ను విడుదల చేశారు.