ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. శనివారం బీజేపీ జాతీయ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీని మరింత పటిష్టపరచాలని మోదీ పార్టీ కార్యకర్తలను కోరారు.