బీజేపీ సభ్యత్వ నమోదు ప్రారంభించిన మోదీ | Narendra Modi launches membership drive | Sakshi
Sakshi News home page

బీజేపీ సభ్యత్వ నమోదు ప్రారంభించిన మోదీ

Nov 1 2014 7:24 PM | Updated on Mar 29 2019 9:24 PM

ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు.

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. శనివారం బీజేపీ జాతీయ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీని మరింత పటిష్టపరచాలని మోదీ పార్టీ కార్యకర్తలను కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement