మోదీ ఈస్టర్ శుభాకాంక్షలు | Modi greets nation on Easter | Sakshi
Sakshi News home page

మోదీ ఈస్టర్ శుభాకాంక్షలు

Apr 5 2015 10:42 AM | Updated on Aug 15 2018 2:20 PM

మోదీ ఈస్టర్ శుభాకాంక్షలు - Sakshi

మోదీ ఈస్టర్ శుభాకాంక్షలు

దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు.

న్యూఢిల్లీ: దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. 'దేశంలోని ప్రతిఒక్కరికి ఈస్టర్ శుభాకాంక్షలు. సమాజంలో సోదరభావం, ఐకమత్యానికి ఈ రోజు మరో ఆదర్శంగా నిలుస్తుందని ఆశిస్తున్నాను' అని అందులో తెలిపారు. క్రీస్తు బోధనలు మొత్తం మానవాళికి మానవత్వాన్ని పెంపొందించుకునేందుకు ప్రోత్సాహకంగా ఉంటాయని అన్నారు. న్యాయంతో కూడిన ప్రపంచాన్ని సృష్టిద్దామని, సర్వమానవులపట్ల దయతో ఉంటూ ఆనందంగా గడుపుదామని ఈ సందర్భంగా అందరం ప్రమాణం చేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement