అరవింద్ కేజ్రీవాల్ పై రాయి విసిరిన వ్యక్తి
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్పై ఓ గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరాడు. దక్షిణ ఢిల్లీలోని టిగిడి ప్రాంతంలో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఓ ర్యాలీ నిర్వహిస్తుండగా.. ఆ ర్యాలీలో పాల్గొన్న పార్టీ అధినేత కేజ్రీవాల్ మీద జనంలోంచి ఎవరో ఒక వ్యక్తి రాయి తీసి విసిరాడు. అయితే అదృష్టవశాత్తు ఆ రాయి కేజ్రీవాల్కు తగలకుండా పక్కకు వెళ్లింది.
మరిన్ని వార్తలు