'భారత్-పాక్ చర్చలు రద్దవడం దురదృష్టకరం' | Home Minister Rajnath Singh terms as "unfortunate" cancellation of Indo-Pak talks | Sakshi
Sakshi News home page

'భారత్-పాక్ చర్చలు రద్దవడం దురదృష్టకరం'

Aug 23 2015 1:45 PM | Updated on Sep 3 2017 8:00 AM

భారత్-పాకిస్తాన్ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల (ఎన్‌ఎస్‌ఏ) చర్చలు జరగకపోవడం దురదృష్టకరం అని కేంద్ర హోంశాఖమంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు.

న్యూఢిల్లీ: భారత్-పాకిస్తాన్ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల (ఎన్‌ఎస్‌ఏ) చర్చలు రద్దవడం దురదృష్టకరం అని కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈ చర్చలకు భారత్ సుముఖంగా ఉన్నా పాకిస్తాన్ రద్దు చేసుకుందన్నారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘింస్తూ వస్తుంది, దీన్ని పాక్ ఆపాల్సిన అవసరం ఉందని తెలిపారు. పొరుగు దేశాలతో సత్సంబంధాల కోసం భారత్ ప్రయత్నిస్తునే ఉంటుందని పునరుద్ఘాటించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement