భూసేకరణ బిల్లుకు సవరణలు | government makes changes in land bill | Sakshi
Sakshi News home page

భూసేకరణ బిల్లుకు సవరణలు

Mar 10 2015 11:46 AM | Updated on Sep 2 2017 10:36 PM

రాజ్యసభలో భూసేకరణ బిల్లు ఆమోదం కోసం కేంద్రం కొంత వెనుకడుగు వేయకతప్పలేదు. ఈ బిల్లుపై మంగళవారం ఎగువసభలో ఓటింగ్ జరుగనున్న నేపథ్యంలో ఇతర పార్టీలను సంతృప్తి పర్చడమే లక్ష్యంగా భూసేకరణ బిల్లుకు మార్పుచేర్పులను చేసింది మోదీ ప్రభుత్వం.

రాజ్యసభలో భూసేకరణ బిల్లు ఆమోదం కోసం కేంద్రం కొంత వెనుకడుగు వేయకతప్పలేదు. ఈ బిల్లుపై మంగళవారం ఎగువసభలో ఓటింగ్ జరుగనున్న నేపథ్యంలో ఇతర పార్టీలను సంతృప్తి పర్చడమే లక్ష్యంగా భూసేకరణ బిల్లుకు మార్పుచేర్పులను చేసింది మోదీ ప్రభుత్వం.

 

ఈ మేరకు భూమిని కోల్పోయే రైతులకు తర్వరితగతిన నష్టపరిహారం అందించేందుకు మెరుగైన యంత్రాంగాన్ని ఏర్పాటుచేయాలని, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ను తప్పనిసరి చేస్తూ పలు కీలక సవరణలు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement