ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్: నలుగురు మృతి | Four killed in encounter in chhattisgarh | Sakshi
Sakshi News home page

ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్: నలుగురు మృతి

May 17 2015 11:27 AM | Updated on Oct 9 2018 2:39 PM

బీజాపూర్ జిల్లాలోని పురంకొండ అటవీ ప్రాంతంలో ఆదివారం ఎన్కౌంటర్ జరిగింది.

ఛత్తీస్గఢ్: బీజాపూర్ జిల్లాలోని పురంకొండ అటవీ ప్రాంతంలో ఆదివారం ఎన్కౌంటర్ జరిగింది.  ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లు, ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. పురంకొండ అటవీ ప్రాంతంలో ఆర్మీ జవాన్లు కూంబింగ్ నిర్వహిస్తుండగా... మావోయిస్టులు ఎదురుపడ్డారు.దాంతో జవాన్లపైకి మావోయిస్టులు కాల్పులకు దిగారు. వెంటనే అప్రమత్తమైన జవాన్లు ఎదురు కాల్పులకు దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement