సాక్షి, రాంచీ : జార్ఖండ్లోని బాణాసంచా కర్మాగారంలో సోమవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 8మంది మృతి చెందగా.. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం కుమారడుబిలోని బాణాసంచా కర్మాగారంలో తీవ్రమైన పేలుడు సంభవించింది. వెంటనే మంటలు వ్యాపించడం.. పరిస్థితి అదుపుతప్పింది. ఈ ఘటనలో అక్కడే ఉన్న 5మంది కార్మికులు అక్కడికక్కడే చనిపోగా.. మరో ముగ్గురు తీవ్రగాగాయలతో ఆసుపత్రిలో మృతి చెందారు. ఈ ఘటనలో మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో కార్మికలు, ఇతరులు ఉన్నారు. లొపల బాణాసంచా భారీగా ఉండడంతో ప్రమాద తీవ్రత అధికంగా ఉందని పోలీసులు చెబుతున్నారు. మంటలు అదుపులోకి తీసుకువచ్చేందుకు అగ్నిమాక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
జార్ఖండ్ : బాణాసంచా కర్మాగారంలో పేలుడు
Published Mon, Sep 25 2017 8:45 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నేడు వేములవాడకు మోదీ!
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
Advertisement