కాంగ్రెస్‌తో కలవాలా? వద్దా? | cpm politburo meeting started at new delhi | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌తో కలవాలా? వద్దా?

Dec 10 2017 5:05 AM | Updated on Aug 13 2018 9:06 PM

cpm politburo meeting started at new delhi - Sakshi

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఢిల్లీలో రెండ్రోజులపాటు జరిగే సీపీఎం పొలిట్‌బ్యూరో సమావేశాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ భేటీలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ, ఆరెస్సెస్‌ శక్తులను ఓడించేందుకు భావసారూప్య పార్టీలతో కలిసి పనిచేయాలనే రాజకీయ తీర్మానంపైనే చర్చ జరిగింది. సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరీ నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో మతతత్వ శక్తులను ఓడించేందుకు కాంగ్రెస్‌తో పనిచేయాలా వద్దా? అనే అంశంపై చర్చించారు. కేరళ యూనిట్, కారత్‌ వర్గం దీనిపై అభ్యంతరం తెలపగా పశ్చిమబెంగాల్, త్రిపుర యూనిట్లు సానుకూలంగా స్పందించాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement