ఢిల్లీలో కుప్పకూలిన భవనం | building falls in New Delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో కుప్పకూలిన భవనం

Apr 22 2015 10:06 AM | Updated on Sep 3 2017 12:41 AM

దేశ రాజధాని న్యూఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది.

ఒకరు మృతి
ఆరుగురికి గాయాలు

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. మోతీ నగర్లో మూడంతస్తుల భవనం బుధవారం ఉదయం 8.30 నుంచి 9.00 గంటల మధ్యలో కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్టు స్థానికులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే అందులోంచి ఒక శవాన్ని బయటికి తీశారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement