యథార్థ గాథ | True Story | Sakshi
Sakshi News home page

యథార్థ గాథ

Sep 24 2015 11:05 PM | Updated on Sep 3 2017 9:54 AM

యథార్థ గాథ

యథార్థ గాథ

నాగపూర్‌లో జరిగిన యథార్థ ఘటన ఆధారంగా రూపొందిన చిత్రం ‘కీచక’. యామినీ భాస్కర్, జ్వాలా కోటి, రఘుబాబు నాయుడు

నాగపూర్‌లో జరిగిన యథార్థ ఘటన ఆధారంగా రూపొందిన  చిత్రం ‘కీచక’. యామినీ భాస్కర్, జ్వాలా కోటి, రఘుబాబు నాయుడు ముఖ్య పాత్ర లుగా ఎన్.వి.బి.చౌదరి దర్శకత్వంలో కిశోర్ పర్వతరెడ్డి నిర్మించారు. జోస్యభట్ల స్వరపరచిన ఈ చిత్రం పాటలను దర్శకుడు వీవీ వినాయక్ ఆవిష్కరించారు. ‘‘ఈ చిత్రాన్ని ‘అసురన్’ అనే పేరుతో తమిళంలో విడుదల చేయనున్నాం’’ అని దర్శకుడు చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘మహిళలను చైతన్యపరిచే కథాంశాన్ని దర్శకుడు చక్కగా తెరకెక్కించారు’’ అని అన్నారు. కవి గోరటి వెంకన్న, మాటల రచయిత వెన్నెలకంటి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement