అరవింద సమేత అంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్తో సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు త్రివిక్రమ్. గ్యాప్ లేకుండా షూటింగ్ చేస్తోన్న మాటల మాంత్రికుడు ప్రస్తుతం కూల్గా కూర్చున్నాడు. అజ్ఞాతవాసి పరాజయం తరువాత ఎన్టీఆర్తో చేస్తున్న ఈ సినిమాపై త్రివిక్రమ్ అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.
త్రివిక్రమ్కూల్గా కూర్చున్న ఫోటోను తమన్ ట్విటర్లో పోస్ట్ చేశాడు. ఫోటోతో పాటు.. ‘ మనతో పని చేసే డైరెక్టర్ కూల్గా మనతో ఉంటే.. మంచి కూల్ ట్రాక్స్ వస్తాయి.. నాకు ఆయనతో ప్రతిరోజూ కూల్గానే ఉంటుంది.. పాటలు పూర్తికావొస్తున్నాయి’ అంటూ పోస్ట్ చేశాడు.