వినోదమే ప్రధానం | Ninu Chusaka in May first week | Sakshi
Sakshi News home page

వినోదమే ప్రధానం

Apr 28 2014 11:02 PM | Updated on Sep 2 2017 6:39 AM

వినోదమే ప్రధానం

వినోదమే ప్రధానం

మనోజ్ నందం, భవానీ అగర్వాల్ జంటగా రాజా దాసరి స్వీయదర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘నిను చూశాక’. వచ్చే నెల మొదటి వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు

 మనోజ్ నందం, భవానీ అగర్వాల్ జంటగా రాజా దాసరి స్వీయదర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘నిను చూశాక’. వచ్చే నెల మొదటి వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా రాజా దాసరి మాట్లాడుతూ -‘‘సున్నితమైన భావోద్వేగాల మధ్య సాగే ప్రేమకథా చిత్రమిది. వినోద ప్రధానంగా ఉంటుంది. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. బ్రహ్మానందంగారు చేసిన పాత్ర ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది’’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement