మేడారంలో పోటెత్తిన భక్తులు | Heavy rush of devotees in Medaram Jatara | Sakshi
Sakshi News home page

మేడారంలో పోటెత్తిన భక్తులు

Feb 3 2018 2:00 PM | Updated on Oct 9 2018 5:58 PM

Heavy rush of devotees in Medaram Jatara  - Sakshi

గద్దెల ప్రాంగణం వద్ద భక్తుల రద్దీ

చివరి రోజైన మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు.

సాక్షి, భూపాలపల్లి: చివరి రోజైన మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. నాలుగు రోజుల పాటు జరుగుతున్న సమ్మక్క-సారలమ్మ మహా జాతర శనివారంతో ముగియనుంది. ఇవాళ సాయంత్రం సమ్మక్క సారలమ్మలు వనప్రవేశం చేయనున్నారు. దీంతో భారీ ఎత్తున భక్తులు మేడారానికి తరలివచ్చారు. అదేవిధంగా తెలంగాణ సీఎస్‌ ఎస్‌కె జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డిలు కూడా అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు అందుతున్న సౌకర్యాలపై వారు సమీక్షించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement