లండన్‌లో ముగ్గురు సిక్కుల హత్య

Three Sikhs killed in clashes within community in London - Sakshi

లండన్‌: ఒకే వర్గానికి చెందిన రెండు గ్రూపుల మధ్య జరిగిన గొడవలో ముగ్గురు సిక్కులు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. లండన్‌లోని స్కాట్లాండ్‌ యార్డ్‌లో ఈ ఘటన జరిగింది.  పోలీసులు ఆ ప్రాంతంలో ఎమర్జెన్సీ ప్రకటించారు.  29 ఏళ్ల వయసున్న ఇద్దరు అనుమానితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. కత్తుల గాయాల వల్ల వారు మృతిచెందినట్లు చెప్పారు. మృతుల వయస్సు 20–30 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు చెప్పారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top