వాషింగ్టన్: ఎక్కువకాలం జీవించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే ఇందుకోసం ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. రెడ్ మీట్ (పశుమాంసం), గుడ్లు, పాలు లాంటి జంతు ఉత్పత్తులతో మరణం తొందరగా వస్తుందని తాజా అధ్యయనంలో తేలింది.
‘‘పశుమాంసం, గుడ్లు ద్వారా శరీరానికి అందిన ప్రొటీన్లు హాని చేస్తాయి. ఇలాంటి ఆహారం తీసుకునేవారిని ఊబకాయం, అధికబరువు, బరువు తక్కువగా ఉండటం, అసహజ జీవనశైలి తదితర సమస్యలు కూడా చుట్టుముడతాయి. అదే పప్పులు, చిరుధాన్యాలు, బ్రెడ్, నట్స్లాంటì వ్యవసాయ ఉత్పత్తులను ఆహారంగా తీసుకున్నవారు దీర్ఘకాలం జీవిస్తారు’’ అని చెబుతున్నారు. వీటివల్ల శరీరానికి అందే ప్రోటీన్ల వల్ల ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించవచ్చన్నారు. ఈ పరిశోధన కోసం 30 ఏళ్లపాటు 35లక్షల మంది ఆహారపు అలవాట్లను పరిశీలించారు. ఈ ఫలితాలను మసాచుసెట్స్ జనరల్ హస్పిటల్ శాస్త్రవేత్తలు విడుదల చేశారు.
రెడ్మీట్, గుడ్లతో మరణం!
Published Wed, Aug 3 2016 11:24 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement