నౌకా విధ్వంసక క్షిపణి పరీక్ష జరిపిన పాక్‌ | Pakistan conducts live anti-ship missile test in Arabian Sea | Sakshi
Sakshi News home page

నౌకా విధ్వంసక క్షిపణి పరీక్ష జరిపిన పాక్‌

Dec 22 2016 3:31 AM | Updated on Sep 4 2017 11:17 PM

నౌకా విధ్వంసక క్షిపణి పరీక్ష జరిపిన పాక్‌

నౌకా విధ్వంసక క్షిపణి పరీక్ష జరిపిన పాక్‌

నౌకలను విధ్వంసం చేసే క్షిపణిని పాకిస్తాన్‌ విజయవంతంగా పరీక్షించింది.

ఇస్లామాబాద్‌: నౌకలను విధ్వంసం చేసే క్షిపణిని పాకిస్తాన్‌ విజయవంతంగా పరీక్షించింది. బుధవారం ఉత్తర అరేబియా సముద్రంలో ఉపరితలం నుంచి ఉపరితలంపై లక్ష్యాన్ని ఛేదించే నౌక విధ్వంసక క్షిపణిని పరీక్షించినట్లు ఆ దేశ నేవీ ప్రకటించింది. పీఎన్‌ఎస్‌ అస్లాట్‌ అనే యుద్ధనౌక నుంచి నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ ముహమ్మద్‌ జకుల్లా సమక్షంలో దీన్ని ప్రయోగించారు. ఇది ఎక్కువ కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించిందని నేవీ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement