ఫ్రాన్సిస్కో: అమెరికాలోని ఓ హోటల్ కు చెందిన సేల్ కంప్యూటర్ సిస్టమ్స్ నుంచి క్రెడిట్ కార్డు సమాచారం హ్యాకింగ్కు గురైనట్లు ఆ హోటల్ యజమాన్యం తెలిపింది. అంతకుముందు తమ హోటల్స్లో కొనుగోళ్లకు క్రెడిట్ కార్డు ఉపయోగించినవారంతా ప్రతి రోజు తమ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే మంచిదని హెచ్చరించింది. అమెరికాలో హిల్టన్ అనే పేరుతో ప్రఖ్యాతిగాంచిన హోటల్స్ అమెరికాలోని పలు రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు భద్రతా సంస్ధల సమాచారాన్ని, ప్రభుత్వశాఖల సమాచారాన్ని దొంగిలించే హ్యాకర్స్ ఈసారి తమ దృష్టిని హిల్టన్ హోటల్స్ పై పెట్టారు. ఆ హోటల్స్ లో క్రెడిట్ కార్డు ఉపయోగించినవారి సమాచారం దొంగిలించారు.
దీంతో గత ఏడాది నవంబర్ 18 నుంచి డిసెంబర్ 5 మధ్య అలాగే ఈ ఏడాది ఏప్రిల్ 21 నుంచి జూలై 27 మధ్య క్రెడిట్ కార్డులు ఉపయోగించినవాళ్లు కాస్త అప్రమత్తంగా ఉండాలని, వారి ఖాతాలను తనిఖీ చేసుకుంటుండాలని ఆ హోటల్ ఓ ప్రకటనలో హెచ్చరించింది. క్రెడిట్ కార్డుల సమాచారం దొంగిలించిన వారు కేవలం కార్డు సమాచారం మాత్రం హ్యాక్ చేశారు తప్ప ఆ కార్డు యజమాని టెంపరరీ అడ్రస్ను గానీ, పర్మినెంట్ అడ్రస్ నుగానీ హ్యాక్ చేయలేదని స్పష్టం చేసింది.
'మా హోటల్కు వచ్చారా.. మీ క్రెడిట్ కార్డు జాగ్రత్త'
Published Wed, Nov 25 2015 8:46 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఏపీలో అల్లర్లపై.. డీజీపీకి సిట్ నివేదిక
ఫస్ట్టైమ్.. ఐటీని వెనక్కినెట్టిన బ్యాంకింగ్
భారత్లో ఐఫోన్ తయారీ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ
నాట్స్ ఆధ్వర్యంలో లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ వెబినార్
నాట్స్ సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం!
హార్దిక్ అద్భుతమైన ప్లేయర్.. పాక్పై కచ్చితంగా చెలరేగతాడు: రైనా
భారత్ పేద దేశం.. 2050 నాటికి అందరూ ధనవంతులవుతారా?
మా ఇంట్లోనే ఉన్నా.. దయచేసి ఎవరూ నమ్మొద్దు: హీరో శ్రీకాంత్
2014-22 మధ్య ఆప్ రూ. 7.08 కోట్ల విదేశీ నిధులను పొందింది: ఈడీ
ఆనంద్ దేవరకొండ 'గం గం గణేశా' ట్రైలర్ చూశారా?
తప్పక చదవండి
- భారత్ పేద దేశం.. 2050 నాటికి అందరూ ధనవంతులవుతారా?
- ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం
- కేజ్రీవాల్కు బెదిరింపులు బీజేపీ పనే: ఆప్
- రూ. 5 కోట్లు దండుగ అన్నారు.. చెత్తలో పడేసిందంటూ: యశ్ తండ్రి
- AP: పలువురు డీఎస్పీలు, సీఐలను నియమించిన ఈసీ
- యాక్షన్ ఎంటర్టైనర్గా బిగ్బ్రదర్.. రిలీజ్ ఎప్పుడంటే?
- హైదరాబాద్లో మళ్లీ దంచికొడుతున్న వాన
- ‘28 శాతం జీఎస్టీ’, సుప్రీం వైపు.. గేమింగ్ కంపెనీల చూపు
- నాగబాబు ట్వీట్ వివాదం.. అల్లు అర్జున్ షాకింగ్ నిర్ణయం!
- ‘AI’తో ప్రమాదమే.. గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ వార్నింగ్
Advertisement