రానున్న నాలుగు రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
అత్యధికంగా పాలమూరు జిల్లా కొత్తగూడలో 9.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఈ వర్షాలతో పత్తి, సోయాబీన్ సహా ఇతరత్రా ఆరుతడి పంటలకు ప్రాణం పోసినట్లయింది. చెరువులు, కుంటల్లో పెద్దగా నీరు చేరుకోలేదని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి.