విద్యుదాఘాతానికి యువకుడు బలి | The young man died of electrocution | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతానికి యువకుడు బలి

Feb 1 2016 10:47 AM | Updated on Sep 5 2018 2:26 PM

ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై వ్యక్తి మృతిచెందిన సంఘటన నగరంలోని ఏఎస్ రావు నగర్‌లో సోమవారం చోటుచేసుకుంది.

ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై వ్యక్తి మృతిచెందిన సంఘటన నగరంలోని ఏఎస్ రావు నగర్‌లో సోమవారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న బరాజ్(25) అనే యువకుడు ఈ రోజు ఉదయం ఇంట్లో విద్యత్ తీగలు సరిచేస్తుండగా.. షాక్ కొట్టి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement