హైదరాబాద్ : సర్వే కోసం వచ్చిన ఎన్యుమరేటర్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి విధులు అడ్డుకున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రధాన అనుచరుడిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ వెంకట్రెడ్డి కథనం ప్రకారం సుల్తానా అనే ఎన్యుమరేటర్ ఎస్పీఆర్ హిల్స్లో ఇంటింటికి వెళ్లి స్టిక్కర్లు ఇస్తూ సర్వే చెక్ లిస్టులను పంపిణీ చేస్తోంది.
అక్కడే నివాసం ఉంటున్న టీడీపీ నేత రాజు నాయుడు ఆమె వద్దకు వచ్చి సర్వే చేయడానికి వీలు లేదని, అక్కడ నుంచి వెళ్లిపోవాలంటూ ఆమెను దుర్భాషలాడాడు. బాధిత యువతి తల్లి కూడా అక్కడికి వచ్చి తన కూతుర్ని ఎందుకు వేధిస్తున్నావంటూ ప్రశ్నించగా ఆమెను తిట్టాడు. దీంతో బాధితురాలు సుల్తానా పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణ చేపట్టి రాజు నాయుడుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎన్యుమరేటర్ పట్ల అసభ్య ప్రవర్తన
Published Tue, Aug 19 2014 8:49 AM
Advertisement
Advertisement
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
రుషికొండ నిర్మాణాలపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది
ఈద్ ఉల్ అధా 2024: బిర్యానీ ఎక్కడ పుట్టింది? దీని కథేంటీ..?
‘ప్రభుత్వ ఆస్తుల్ని జగన్కు ఎలా అంటగడతారు?’
ఆగం అవుతున్న అంగన్వాడీ బతుకులు
బంగ్లాదేశ్ అరుదైన రికార్డు.. 17 ఏళ్ల టీ20 వరల్డ్కప్ హిస్టరీలోనే
శ్రీ సత్యసాయి జిల్లా నసనకోటలో టీడీపీ నేతల దుర్మార్గం
బక్రీద్ : భక్తిశ్రద్ధలతో ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనలు (ఫొటోలు)
సాక్షి కార్టూన్ 17-06-2024
ఆలియా డ్రీమ్ : సరికొత్తగా మరో ఘనత తన ఖాతాలో
లేటుగా వస్తే.. ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం హెచ్చరిక
తప్పక చదవండి
- బంగ్లాదేశ్ అరుదైన రికార్డు.. 17 ఏళ్ల టీ20 వరల్డ్కప్ హిస్టరీలోనే
- హీరో దర్శన్ అరెస్ట్.. సంబంధం లేదని తేల్చేసిన మరో కన్నడ హీరో
- కరివేపాకులు ఆరు నెలలు వరకు నిల్వ ఉండాలంటే..!
- కానిస్టేబుల్ సురేష్కు సీఎం రేవంత్ అభినందన.. కారణం ఇదే..
- జమ్ము కశ్మీర్: భద్రతా బలగాల కాల్పుల్లో ఉగ్రవాది మృతి
- అనంతపురం మేయర్కు అరుదైన గౌరవం
- కూతురు ఐశ్వర్య ప్రేమ పెళ్లి.. హీరో అర్జున్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- ఢిల్లీలో రెడ్ అలర్ట్..‘బయటికెళ్లొద్దు.. మంచినీరు తాగండి’
- పన్నూ కేసు: భారత వ్యక్తి అమెరికాకు అప్పగింత!
- సమస్య ఉంటే ఈ నంబర్లకు కాల్ చేయండి
Advertisement