'దేవి మృతిపై ఇంకా అనుమానాలున్నాయి' | still i have lot of doughts on my doughters death says katkuri devi reddy father says | Sakshi
Sakshi News home page

'దేవి మృతిపై ఇంకా అనుమానాలున్నాయి'

May 8 2016 7:29 PM | Updated on Sep 7 2018 2:16 PM

'దేవి మృతిపై ఇంకా అనుమానాలున్నాయి' - Sakshi

'దేవి మృతిపై ఇంకా అనుమానాలున్నాయి'

తన కూతురి మృతిపై ఇంకా అనుమానాలున్నాయని రోడ్డుప్రమాదంలో మృతిచెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థిని కట్కూరి దేవిరెడ్డి తండ్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

హైదరాబాద్:
తన కూతురి మృతిపై ఇంకా అనుమానాలున్నాయని రోడ్డుప్రమాదంలో మృతిచెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థిని కట్కూరి దేవిరెడ్డి తండ్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఘటన పై పోలీసులు చక్కగా వివరించారన్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ను నమ్ముతున్నానని నిరంజన్ రెడ్డి తెలిపారు. కానీ,  ఓ ఆటో మొబైల్ ఇంజినీర్గా ప్రమాదంపై తనకు ఇంకా కొన్ని అనుమానాలున్నాయన్నారు.

అన్ని కోణాల్లో విచారించాక దేవి మృతికి ప్రమాదమే కారణమని హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement