'ఏపీజెన్కో అధికారులు వేధిస్తున్నారు' | sileru hydro power plant telangana engineers allegations on apgenco officers | Sakshi
Sakshi News home page

'ఏపీజెన్కో అధికారులు వేధిస్తున్నారు'

Sep 3 2016 9:39 AM | Updated on Sep 6 2018 3:01 PM

తెలుగు రాష్ట్రాల అధికారుల మధ్య మరో వివాదం తలెత్తింది.

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల అధికారుల మధ్య మరో వివాదం తలెత్తింది. సీలేరు జలవిద్యుత్ కేంద్రంలో పనిచేస్తున్న 21 మంది తెలంగాణ ఇంజినీర్లు తమను ఏపీ జెన్కో అధికారులు వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమపై జెన్కో అధికారులు పరిమితికి మించిన పనిభారం మోపుతున్నారని పేర్కొటూ.. మూడు రోజులుగా తెలంగాణ ఇంజనీర్లు విధులకు హాజరవడం మానేశారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement