పోలీసులు తనిఖీల్లో రూ. 3.50 లక్షలు స్వాధీనం | Sakshi
Sakshi News home page

పోలీసులు తనిఖీల్లో రూ. 3.50 లక్షలు స్వాధీనం

Published Thu, Jan 28 2016 3:08 PM

Rs . 3.50 lakh seized in Police checks

గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. అల్వాల్ లయోల కళాశాల వద్ద గురువారం తునిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు కారులో తరలిస్తున్న రూ. మూడున్నర లక్షల నగదును గుర్తించారు. వాటికి సంబంధించి సరైన పత్రాలు చూపకపోవడంతో.. పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు.

 

Advertisement
Advertisement