బతికున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు: రేవంత్ | Revanth Reddy comments on MLA Ramalinga Reddy | Sakshi
Sakshi News home page

బతికున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు: రేవంత్

Aug 13 2016 4:03 AM | Updated on Sep 4 2017 9:00 AM

బతికున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు: రేవంత్

బతికున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు: రేవంత్

ఏపీ సీఎం చంద్రబాబు పెంచిన నల్లతాచు గ్యాంగ్‌స్టర్ నయీమ్ అని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి చేసిన ఆరోపణలపై...

భీమవరం టౌన్: ఏపీ సీఎం చంద్రబాబు పెంచిన నల్లతాచు గ్యాంగ్‌స్టర్ నయీమ్ అని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి చేసిన ఆరోపణలపై రేవంత్‌రెడ్డి స్పందించారు. నయీమ్ బతికున్నప్పుడు మాట్లాడి ఉంటే బాగుండేదని, ఇప్పుడెందుకు నాట కాలు అంటూ మండిపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో బంధువుల ఇంటికి వచ్చిన ఆయన  విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సహా కేబినెట్ మొత్తం గతంలో టీడీపీలోనే ఉండేవారని, పరోక్షంగా కేసీఆర్‌ను ఉద్దేశించే రామలింగారెడ్డి ఆ వ్యాఖ్యలు చేసుంటారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement