పేకాట శిబిరాలపై పోలీసుల దాడి | police attacks on gambling centers | Sakshi
Sakshi News home page

పేకాట శిబిరాలపై పోలీసుల దాడి

Mar 28 2015 6:32 AM | Updated on Aug 10 2018 9:42 PM

నగర శివార్లలోని పేకాట శిబిరాలపై సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి దాడులు చేశారు.

హైదరాబాద్: నగర శివార్లలోని పేకాట శిబిరాలపై సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి దాడులు చేశారు. ఈ దాడుల్లో కంటోన్మెంట్ మాజీ వైస్ చైర్మన్ టీడీపీ నాయకుడు జయప్రకాష్‌తో పాటు మరికొంతమందిని అరెస్టు చేశారు. వారి నుంచి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వీరిని కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement