క్రికెట్ బెట్టింగ్ స్థావరంపై పోలీసుల దాడి | Sakshi
Sakshi News home page

క్రికెట్ బెట్టింగ్ స్థావరంపై పోలీసుల దాడి

Published Sun, May 29 2016 9:06 PM

క్రికెట్ బెట్టింగ్ స్థావరంపై పోలీసుల దాడి - Sakshi

హైదరాబాద్‌సిటీ: సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ కాలనీలో ఓ క్రికెట్ బెట్టింగ్ స్థావరంపై పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.84 వేల నగదు, రెండు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement