క్రికెట్ బెట్టింగ్ స్థావరంపై పోలీసుల దాడి | police attack on cricket betting camp | Sakshi
Sakshi News home page

క్రికెట్ బెట్టింగ్ స్థావరంపై పోలీసుల దాడి

May 29 2016 9:06 PM | Updated on Aug 21 2018 6:12 PM

క్రికెట్ బెట్టింగ్ స్థావరంపై పోలీసుల దాడి - Sakshi

క్రికెట్ బెట్టింగ్ స్థావరంపై పోలీసుల దాడి

సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ కాలనీలో ఓ క్రికెట్ బెట్టింగ్ స్థావరంపై పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు.

హైదరాబాద్‌సిటీ: సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ కాలనీలో ఓ క్రికెట్ బెట్టింగ్ స్థావరంపై పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.84 వేల నగదు, రెండు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement