ధర్మయుద్ధం మహాసభ ప్రారంభం | madigala dharma yuddham meeting starts in hyderabad parade grounds | Sakshi
Sakshi News home page

ధర్మయుద్ధం మహాసభ ప్రారంభం

Nov 27 2016 6:07 PM | Updated on Oct 8 2018 3:48 PM

ధర్మయుద్ధం మహాసభ ప్రారంభం - Sakshi

ధర్మయుద్ధం మహాసభ ప్రారంభం

పరేడ్ గ్రౌండ్లో మాదిగల ధర్మయుద్ధం మహాసభ ప్రారంభమైంది.

హైదరాబాద్ : ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే వర్గీకరణ బిల్లుపెట్టాలని మాదిగలు డిమాండ్ చేశారు. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో మాదిగల ధర్మయుద్ధం మహాసభ ఆదివారం సాయంత్రం ప్రారంభమైంది.  

ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష మాదిగ నేతృత్వంలో జరుగుతున్న ఈ సభకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, టీడీపీ నేతలు ఎల్.రమణ, రేవంత్ రెడ్డితో పాటు పలు ప్రజాసంఘాల నేతలు హాజరయ్యారు. ఎస్సీ వర్గీకరణకు నేతలు మద్దతు తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భారీగా మాదిగలు తరలివచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement