ఆర్టీసీ బస్సు ఢీకొని ఇంటర్ విద్యార్థిని మృతి | Intermediate student dies in road accident | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు ఢీకొని ఇంటర్ విద్యార్థిని మృతి

Nov 10 2016 10:04 AM | Updated on Apr 3 2019 7:53 PM

ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటనలో ఇంటర్ విద్యార్థిని షాలిని మృతిచెందింది

సికింద్రాబాద్: సికింద్రాబాద్ శివారులోని ఆలుగడ్డబావి వద్ద గురువారం ఉదయం ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటనలో ఇంటర్ విద్యార్థిని షాలిని మృతిచెందింది. షాలిని ద్విచక్రవాహనంలో వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement