గ్రామ పంచాయతీలకు రూ.20.69 కోట్లు | grant announced for gramaphanchayathies | Sakshi
Sakshi News home page

గ్రామ పంచాయతీలకు రూ.20.69 కోట్లు

Nov 13 2015 2:45 AM | Updated on Sep 3 2017 12:23 PM

సర్పంచులను ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ప్రత్యేక సాయం అందిస్తోంది.

సాక్షి, హైదరాబాద్: సర్పంచులను ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ప్రత్యేక సాయం అందిస్తోంది. గతంలో ఇచ్చిన హామీ మేరకు రెండో త్రైమాసికం కింద నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వు లు జారీ చేసింది. తాజా ఉత్తర్వుల మేరకు ఏకగ్రీవ పంచాయతీలకోసం రూ.2.26కోట్లు విడుదల చేయగా, గ్రామ పంచాయతీల్లో మౌలిక వసతుల (తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు) కల్పనకు రాష్ట్ర ఆర్థిక సంస్థ నుంచి 18.43కోట్లు గ్రాంటుగా కేటాయించింది.
 

Advertisement
 
Advertisement
Advertisement