భవనంపై నుంచి పడి యువతి మృతి | girl severly injured after fell from 3rd floor | Sakshi
Sakshi News home page

భవనంపై నుంచి పడి యువతి మృతి

Oct 3 2016 7:57 AM | Updated on Sep 4 2017 4:02 PM

భవనంపై నుంచి పడి యువతి మృతి

భవనంపై నుంచి పడి యువతి మృతి

కాప్రాలోని పల్లె పారడైజ్ అపార్టుమెంట్ మూడో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందిపడి ఓ యువతి చనిపోయింది.

హైదరాబాద్: కాప్రాలోని పల్లె పారడైజ్ అపార్టుమెంట్ మూడో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందిపడి ఓ యువతి చనిపోయింది. ఆ అంతస్తులోని 46వ నంబర్ ప్లాట్‌లో ఉండే పనసారెడ్డి కూతురు ఐశ్వర్య(18) ఆదివారం రాత్రి బాల్కనీ నుంచి ప్రమాదవశాత్తు కిందపడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి సోమవారం ఉదయం ఆమె మృతి చెందింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement