భవనంపై నుంచి పడి యువతి మృతి | girl severly injured after fell from 3rd floor | Sakshi
Sakshi News home page

భవనంపై నుంచి పడి యువతి మృతి

Oct 3 2016 7:57 AM | Updated on Sep 4 2017 4:02 PM

భవనంపై నుంచి పడి యువతి మృతి

భవనంపై నుంచి పడి యువతి మృతి

కాప్రాలోని పల్లె పారడైజ్ అపార్టుమెంట్ మూడో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందిపడి ఓ యువతి చనిపోయింది.

హైదరాబాద్: కాప్రాలోని పల్లె పారడైజ్ అపార్టుమెంట్ మూడో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందిపడి ఓ యువతి చనిపోయింది. ఆ అంతస్తులోని 46వ నంబర్ ప్లాట్‌లో ఉండే పనసారెడ్డి కూతురు ఐశ్వర్య(18) ఆదివారం రాత్రి బాల్కనీ నుంచి ప్రమాదవశాత్తు కిందపడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి సోమవారం ఉదయం ఆమె మృతి చెందింది.

Advertisement
 
Advertisement
Advertisement