రేపు ఎంసెట్‌ ఫలితాలు | EAMCET results tomorrow | Sakshi
Sakshi News home page

రేపు ఎంసెట్‌ ఫలితాలు

May 21 2017 12:58 AM | Updated on Sep 5 2017 11:36 AM

టీఎస్‌ ఎంసెట్‌ ఫలితాలు ఈ నెల 22న విడుదల కానున్నాయి.

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌ ఎంసెట్‌ ఫలితాలు ఈ నెల 22న విడుదల కానున్నాయి. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు జేఎన్‌టీయూహెచ్‌లో ఫలితాల విడుదలకు కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 12న ఎంసెట్‌ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు ఇంజనీరింగ్‌ విభాగంలో 1,41,190 మంది దరఖాస్తు చేసుకోగా, 1,39,100 మంది హాజరయ్యారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 79,061 మంది దరఖాస్తు చేసుకోగా, 73,601 మంది పరీక్ష రాశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement