అక్టోబర్ 3 నుంచి ఎంసెట్ 1 కౌన్సెలింగ్ | Eamcet 1 Counselling to be held from october 3 | Sakshi
Sakshi News home page

అక్టోబర్ 3 నుంచి ఎంసెట్ 1 కౌన్సెలింగ్

Sep 28 2016 2:06 AM | Updated on Sep 29 2018 6:18 PM

వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ విశ్వవిద్యాలయాల్లో ఉన్న సుమారు 800 సీట్లకు కౌన్సెలింగ్ జరుగ నుంది.

సాక్షి, హైదరాబాద్: ఎంసెట్-1లో ర్యాంకు పొందిన విద్యార్థులు వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ కోర్సుల్లో చేరేందుకు అక్టోబర్ 3 నుంచి 15 వరకు ఉమ్మడి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.సుధీర్‌కుమార్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ విశ్వవిద్యాలయాల్లో ఉన్న సుమారు 800 సీట్లకు కౌన్సెలింగ్ జరుగ నుంది. కౌన్సెలింగ్ షెడ్యూల్ కోసం విశ్వవిద్యాలయాల వెబ్‌సైట్లలో చూడవచ్చన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement