వడ్డేపల్లి కుటుంబసభ్యులకు జగన్ పరామర్శ | condolence message of ys jagan mohan reddy on Vaddepalli Narsinga rao death | Sakshi
Sakshi News home page

వడ్డేపల్లి కుటుంబసభ్యులకు జగన్ పరామర్శ

May 23 2014 9:33 AM | Updated on Jul 25 2018 4:09 PM

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వడ్డేపల్లి నర్సింగరావు కుటుంబ సభ్యులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు.

హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వడ్డేపల్లి నర్సింగరావు కుటుంబ సభ్యులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోన్లో  పరామర్శించారు. శుక్రవారం తెల్లవారుజామున వడ్డేపల్లి అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement