రాయదుర్గం పరిధిలోని టెలికాం నగర్లో చైన్స్నాచింగ్ జరిగింది.
రాయదుర్గం పరిధిలోని టెలికాం నగర్లో చైన్స్నాచింగ్ జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి 4 తులాల బంగారు గొలుసును గుర్తుతెలియని వ్యక్తులు లాక్కెళ్లారు. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.