శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో బుల్లెట్‌ కలకలం | Bullet found with air passenger at RGIA | Sakshi
Sakshi News home page

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో బుల్లెట్‌ కలకలం

Sep 21 2017 10:59 AM | Updated on Sep 22 2017 10:02 AM

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో బుల్లెట్‌ కలకలం రేగింది.

రంగారెడ్డి: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో బుల్లెట్‌ కలకలం రేగింది. హైదరాబాద్‌ నుంచి లక్నో వెళ్తున్న సతీష్‌ కుమార్‌ అనే ప్రయాణికుడి వద్ద బుల్లెట్‌ లభించింది. రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లక్నో వెళ్తున్న సతీష్‌ లగేజీలో బుల్లెట్‌ ఉన్నట్లు గుర్తించిన ఎయిర్‌పోర్ట్‌ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సతీష్‌ నగరంలోని ఎల్బీ నగర్‌ వాసిగా గుర్తించారు. బుల్లెట్‌ సైజ్‌ 7.65 ఎమ్‌ఎమ్‌గా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement