భాగ్యనగర సిగలో ఆకాశవాణి | Bhagyanagara radio in siga | Sakshi
Sakshi News home page

భాగ్యనగర సిగలో ఆకాశవాణి

Jan 13 2016 3:22 AM | Updated on Mar 18 2019 8:56 PM

భాగ్యనగర సిగలో ఆకాశవాణి - Sakshi

భాగ్యనగర సిగలో ఆకాశవాణి

1932లో హైదరాబాద్ స్వాతంత్య్రోద్యమ చరిత్రలో ఓ కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. అదే భాగ్యనగర్ రేడియో కేంద్రం స్థాపన.

1932లో హైదరాబాద్ స్వాతంత్య్రోద్యమ చరిత్రలో ఓ కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. అదే భాగ్యనగర్ రేడియో కేంద్రం స్థాపన. అప్పట్లో ఈ కేంద్రం నుంచి ప్రసారాలు జరపడమే విశేషం. స్టేట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పాగా పుల్లారెడ్డి నాయకత్వంలో దీన్ని స్థాపించారు. ప్రతిరోజూ సాయంత్రం అప్పటి నిజాం ప్రభుత్వ రేడియో అయిన ‘దక్కన్ రేడియో’ ప్రసారాలతో పాటే భాగ్యనగర్ రేడియో ప్రసారాలు ప్రారంభమయ్యేవి. ఈ కేంద్రం ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి నిజాం ప్రభుత్వం చాలా తికమకపడడం గమనార్హం.

ఈ యంత్ర సామగ్రిని వనపర్తికి చెందిన రఘనాథరెడ్డి, కోదండరామిరెడ్డిలు అమర్చారు. స్టేట్ కాంగ్రెస్ నాయకత్వంలో జరుగుతున్న విముక్తి ఉద్యమాన్ని దీని ద్వారా ప్రజల్లో విరివిగా ప్రసారం చేయగలిగారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement