వైఎస్ జగన్ ను కలిసిన అగ్రిగోల్డ్ బాధితులు | agrigold victims meet YS Jagan Mohan Reddy and ask his support | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్ ను కలిసిన అగ్రిగోల్డ్ బాధితులు

Feb 14 2017 12:17 PM | Updated on Jul 25 2018 4:42 PM

ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ ని అగ్రిగోల్డ్ బాధితులు కలిశారు.

హైదరాబాద్: ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అగ్రిగోల్డ్ బాధితులు మంగళవారం కలిశారు. మార్చి 3 నుంచి కృష్ణా జిల్లా విజయవాడలో తాము చేపట్టనున్న నిరవధిక దీక్షకు మద్దతివ్వాలని వైఎస్ జగన్ ను అగ్రిగోల్డ్ బాధితులు కోరారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని అగ్రిగోల్డ్ బాధితులు వైఎస్ జగన్ కు విజ్ఞప్తి చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement