ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత | 467 grams gold caught in shamshabad airport | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత

Jan 19 2017 2:26 PM | Updated on Aug 2 2018 4:35 PM

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుడి నుంచి 467 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

శంషాబాద్‌: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో ఓ వ్యక్తి నుంచి 467 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సదరు ప్రయాణికుడు మస్కట్‌ నుంచి ఒమర్‌ ఎయిర్‌లైన్స్‌ డబ్ల్యువై-235 విమానంలో హైదరాబాద్‌ వచ్చాడు. కస్టమ్స్‌ అధికారుల తనిఖీల్లో చేపట్టగా బంగారం పట్టుబడింది. పట్టుకున్న బంగారం విలువ రూ.13.64 లక్షలు అని అధికారులు తెలిపారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement