ఆర్టీసీ కార్మికులకు 3.4 శాతం డీఏ అమలు | 3.4 DA hike to Telangana RTC workers | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ కార్మికులకు 3.4 శాతం డీఏ అమలు

May 24 2016 5:49 PM | Updated on Sep 4 2017 12:50 AM

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు 3.4 శాతం డీఏ అమలు కానుంది.

హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు 3.4 శాతం డీఏ అమలు కానుంది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆర్టీసీ కార్మికులకు డీఏ అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ కావడంపై తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యానికి టీఎమ్‌యూ నేత థామస్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement