ఈవోడీబీలో 265 సంస్కరణలు పూర్తి.. | 265 Reforms completed in EODB | Sakshi
Sakshi News home page

ఈవోడీబీలో 265 సంస్కరణలు పూర్తి..

Jun 7 2017 2:13 AM | Updated on Sep 5 2017 12:57 PM

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సులభ వ్యాపారం (ఈజీ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌/ ఈవోడీబీ) సంస్కరణలలో భాగంగా ఇప్పటివరకు 265 సంస్కరణలు పూర్తి చేసినట్లు వివిధ శాఖల అధికారులు రాష్ట్ర ప్రభుత్వ సీఎస్‌ ఎస్పీ సింగ్‌కు తెలిపారు.

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సులభ వ్యాపారం (ఈజీ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌/ ఈవోడీబీ) సంస్కరణలలో భాగంగా ఇప్పటివరకు 265 సంస్కరణలు పూర్తి చేసినట్లు వివిధ శాఖల అధికారులు రాష్ట్ర ప్రభుత్వ సీఎస్‌ ఎస్పీ సింగ్‌కు తెలిపారు. ఈజీ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ సంస్కరణల ప్రగతిపై ఆయనæ మంగళవారం సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లా డుతూ, వివిధ శాఖల వద్ద ఇంకా 140 సంస్క రణలు పూర్తి కావాల్సి ఉందన్నారు. జూన్‌ 15లోగా మిగిలిన సంస్కరణల అమలును పూర్తి చేస్తామన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement