
జన నీరాజనం
భరతజాతి ముద్దుబిడ్డ అంబేడ్కర్ 125వ జయంతిని గురువారం నగరంలో ఘనంగా నిర్వహించారు.
భరతజాతి ముద్దుబిడ్డ అంబేడ్కర్ 125వ జయంతిని గురువారం నగరంలో ఘనంగా నిర్వహించారు. వాడవాడలా యుగ పురుషుడి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పలుచోట్ల అన్నదానాలు చేశారు. విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
- సాక్షి, సిటీబ్యూరో