దెబ్బతిన్న పంటల్ని పరిశీలించిన మంత్రి | Minister review of the damaged crops | Sakshi
Sakshi News home page

దెబ్బతిన్న పంటల్ని పరిశీలించిన మంత్రి

Mar 2 2016 4:56 PM | Updated on Jul 28 2018 6:24 PM

ములుగు మండలం పందికుంట గ్రామంలో అకాల వడగండ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలను బుధవారం మంత్రి చందూలాల్ పరిశీలించారు.

ములుగు మండలం పందికుంట గ్రామంలో అకాల వడగండ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలను బుధవారం మంత్రి చందూలాల్ పరిశీలించారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని, పంట నష్టపోయిన వారికి ప్రభుత్వ తరఫున ఆర్థిక సాయం అంద జేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మిర్చి, మొక్కజొన్న, అరటి తోటలను పరిశీలించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement