తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన వారిలో ఇద్దరూ ఆదివాసీలేనని మావోయిస్టులు కారని..
'చనిపోయింది మావోయిస్టులు కాదు'
Mar 3 2016 2:25 PM | Updated on Oct 9 2018 2:47 PM
జి.మాడుగుల: తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన వారిలో ఇద్దరూ ఆదివాసీలేనని మావోయిస్టులు కారని సీపీఐ మావోయిస్టు పెద్దబయలు ఏరియా కమిటీ కార్యదర్శి మంగన్న పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. కొత్తగూడ ఎన్కౌంటర్ బూటకమని మండిపడ్డారు. ప్రభుత్వం అమాయకులను ఎన్కౌంటర్ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement