పరువు నష్టం దావా వేసిన అమ్మ | jayalalitha filed Defamation suit againist reddiff.com | Sakshi
Sakshi News home page

పరువు నష్టం దావా వేసిన అమ్మ

Jul 14 2015 2:42 PM | Updated on Sep 3 2017 5:29 AM

పరువు నష్టం దావా వేసిన అమ్మ

పరువు నష్టం దావా వేసిన అమ్మ

అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు సీఎం జయలలిత రిడీఫ్ డాట్కాం పై పరువునష్టం దావా వేశారు.

చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు సీఎం జయలలిత రిడీఫ్ డాట్కాం పై పరువునష్టం దావా వేశారు. తన ఆరోగ్యం పై తప్పుడు కథనాలను ప్రచురించారని మంగళవారం పంపిన నోటీసులో జయలలిత పేర్కొన్నారు.

జయలలితకు ఏమైందన్న..? అంశం తమిళనాడులో గత కొన్ని రోజులుగా చర్చలో నిలిచిన విషయం తెలిసిందే. టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్, వీసీకే నేత తిరుమావళవన్ జయలలిత ఆరోగ్య పరిస్థితిపై బహిర్గతం చేయాలన్న డిమాండ్‌ను తెర మీదకు తీసుకురావడం ఉత్కంఠకు దారి తీసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement