తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం | devotees rush in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Feb 15 2016 8:16 AM | Updated on Sep 3 2017 5:42 PM

తిరుమలలో భక్తుల రద్దీ సాధాణంగా ఉంది. సోమవారం ఉదయం ఏడుకొండల వాడి దర్శనానికి 5 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉన్నారు.

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధాణంగా ఉంది. సోమవారం ఉదయం ఏడుకొండల వాడి దర్శనానికి 5 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 3 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ఒక గంట సమయం పడుతోంది. రథసప్తమి సందర్భంగా ఆదివారం తిరుమలలో భక్తులు పోటెత్తారు.  శ్రీవారిని తెల్లవారుజాము నుంచి అర్థరాత్రి వరకు 1,00,659 మంది భక్తులు దర్శించు కున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement