తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం | devotees rush in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Feb 15 2016 8:16 AM | Updated on Sep 3 2017 5:42 PM

తిరుమలలో భక్తుల రద్దీ సాధాణంగా ఉంది. సోమవారం ఉదయం ఏడుకొండల వాడి దర్శనానికి 5 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉన్నారు.

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధాణంగా ఉంది. సోమవారం ఉదయం ఏడుకొండల వాడి దర్శనానికి 5 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 3 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ఒక గంట సమయం పడుతోంది. రథసప్తమి సందర్భంగా ఆదివారం తిరుమలలో భక్తులు పోటెత్తారు.  శ్రీవారిని తెల్లవారుజాము నుంచి అర్థరాత్రి వరకు 1,00,659 మంది భక్తులు దర్శించు కున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement