గ్రూప్‌-2 పరీక్షలో గందరగోళం | applicants faced problems in group-2 exam | Sakshi
Sakshi News home page

గ్రూప్‌-2 పరీక్షలో గందరగోళం

Jul 15 2017 5:39 PM | Updated on Aug 20 2018 3:09 PM

గ్రూప్‌-2 పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే సర్వర్లు మొరాయించడంతో అభ్యర్థులు ఆందోళనకు దిగారు.

విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రూప్‌-2 పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే సర్వర్లు మొరాయించడంతో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. గీతం యూనివర్సిటీలో పరీక్ష రాస్తున్న అభ్యర్థులు మూడు ప్రశ్నలకు సమాధానాలు రాసే లోపే సర్వర్లు మొండికేయడంతో తీవ్ర  గందరగోళం నెలకొంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement