బ్యూటిప్స్
జిడ్డు చర్మం వారు ఏ కాలాన్నీ ఎక్కువగా ఇష్టపడరు. ఎందుకంటే ముఖం కడుక్కున్న రెండు నిమిషాలకే చర్మం ఆయిలీగా మారుతుంది. ప్రస్తుతం పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు తగ్గట్టుగా అలాంటి వారు కొన్ని సూచనలు, చిట్కాలు పాటించక తప్పదు.. నిమ్మకాయ మంచి బ్లీచింగ్ ఏజెంట్. కాబట్టి రోజూ నిమ్మరసంతో కానీ నేరుగా నిమ్మకాయ ముక్కలతో ముఖాన్ని మర్దనా చేయాలి. 15 నిమిషాల తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేసి ముఖాన్ని క్లీన్ చేసుకుంటే జిడ్డుతనం తగ్గుతుంది.
ఇంట్లోనే ఫేస్ స్ప్రే తయారు చేసుకొని వాడటం మేలు. ఒక కప్పు నీళ్లలో రెండు టీ స్పూన్ల రోజ్ వాటర్ కలిపి ఏదైన చిన్న బాటిల్లో నింపుకోవాలి. ఇంట్లో ఉన్నా లేక ఆఫీసులో రెండు నిమిషాలకోసారి ముఖంపై చల్లుకోవాలి. ఇలా శుభ్రం చేసుకుంటూ ఉంటే చర్మం ఎప్పుడూ తాజాగా ఉంటుంది.
ఎండలో నడిచేటప్పుడు కచ్చితంగా గొడుగును వాడటం మర్చిపోకండి. అది వాన నుంచే కాదు మనల్ని ఎండ నుంచీ కాపాడుతుంది. కాబట్టి బయటికి వెళ్లే ముందు బ్యాగ్లో గొడుగును తీసుకెళ్లండి.సన్స్క్రీన్ లోషన్ లేదా మాయిశ్చరైజర్ను ప్రతి రోజూ చర్మానికి రాసుకోవాలి. అది చెమట కారణంగా అయ్యే డీహైడ్రేషన్ను నియంత్రిస్తుంది.
ఇక ఆయిలీతో నో ప్రాబ్లమ్..
Published Wed, Feb 24 2016 10:49 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement