12న భీమవరంలో ప్రకృతి సేద్యం–ఆహారోత్పత్తులపై సదస్సు | Natural farming-food product Conference on 12th Bheemavaram | Sakshi
Sakshi News home page

12న భీమవరంలో ప్రకృతి సేద్యం–ఆహారోత్పత్తులపై సదస్సు

Aug 7 2018 5:33 PM | Updated on Jun 4 2019 5:04 PM

Natural farming-food product Conference on 12th Bheemavaram - Sakshi

సేంద్రియ ఆహారాన్ని అందించే ప్రకృతి వ్యవసాయ ప్రాముఖ్యతపై ఈనెల 12(ఆదివారం)న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం (ఆదివారం బజారు)లోని  డా. గొట్టుముక్కల సుందర రామరాజు ఐ.ఎం.ఎ. కాన్ఫరెన్స్‌ హాలులో జరుగుతుంది. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్‌ గో ఆధారిత, ప్రకృతి వ్యవసాయదారుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సులో భారతీయ కిసాన్‌ సంఘ్‌ నేత జె.కుమారస్వామి, ఆంధ్రప్రదేశ్‌ గో ఆధారిత, ప్రకృతి వ్యవసాయదారుల సంఘం అధ్యక్షులు బి. రామకృష్ణంరాజు తదితరులు ప్రసంగిస్తారు. వివరాలకు.. డా. పి.బి. ప్రతాప్‌కుమార్‌ – 94401 24253
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement